ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘5న బంద్‌ విజయవంతం చేయాలి’

ABN, First Publish Date - 2021-03-01T05:13:41+05:30

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈనెల 5న చేపట్టిన బంద్‌ విజయవంతం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి టీవీఎస్‌.రాజు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామవరపుకోట, ఫిబ్రవరి 28 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈనెల 5న చేపట్టిన బంద్‌ విజయవంతం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి టీవీఎస్‌.రాజు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ నష్టాలు వస్తున్నాయనే సాకుతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం తగదన్నారు. బంద్‌లో ప్రతీ ఒక్కరూ పాల్గొని ప్రైవేటీకరణకు నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-03-01T05:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising