ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

216 రహదారి పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-02-27T05:00:19+05:30

తీరం వెంబడి నిర్మిస్తున్న జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని జేసీ తేజ్‌భరత్‌ అదేశించారు.

మొగల్తూరులో రోడ్డు పనులు పరిశీలిస్తున్న జేసీ తేజ్‌భరత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం/మొగల్తూరు, ఫిబ్రవరి 26: తీరం వెంబడి నిర్మిస్తున్న జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని జేసీ తేజ్‌భరత్‌ అదేశించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో జరుగుతున్న విస్తరణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులపై ఆరా తీశారు. భూములు కోల్పోయిన వారికి పూర్తి పరిహారం అందించాలన్నారు. వేసవిలో పనులు పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ అధికా రులకు సూచించారు. మొగల్తూరు, ముత్యాలపల్లి, కాళీపట్నం, జగన్నాధ పురంలో పనులను పరిశీలించారు. ఆయన వెంట పీడీ సాయి శ్రీనివాస్‌, ఎన్‌హెచ్‌ అధికారి సుబ్రహ్మణ్యం, తహసీల్దార్‌ మల్లికార్జునరెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-02-27T05:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising