ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ గోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ABN, First Publish Date - 2021-05-09T14:57:05+05:30

టీ.నర్సాపురం మండలంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అల్లంచర్ల గ్రామంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారం రోజుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: టీ.నర్సాపురం మండలంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అల్లంచర్ల గ్రామంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారం రోజుల క్రితం ఓ ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించండంతో కరోనా పాజిటివ్ కేసులు  వచ్చినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. కార్యక్రమం జరిగిన ఇంట్లో ఒకరికి పాజిటివ్ రావడంతో కార్యక్రమంలో పాల్గొన్న మిగతా 60 మంది గ్రామస్థులు టెస్టులు చేయించుకున్నారు. అయితే వారి రిపోర్టులు ఇంకా రావాల్సివుందని వైద్యులు తెలిపారు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2021-05-09T14:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising