ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం..కరోనాతో ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-05-06T17:05:32+05:30

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి మరో కుటుంబాన్ని బలితీసుకుంది. ఈ ఘటన పెనుమంట్రలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి మరో కుటుంబాన్ని బలితీసుకుంది. ఈ ఘటన పెనుమంట్రలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అతని భార్య గత రెండు వారాల క్రితం కరోనా బారినపడ్డారు. కరోనాతో బాధపడుతున్న వీరు జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. వీరిద్దరు కరోనాతో మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-05-06T17:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising