ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప.గో. జిల్లాలో విషాదం

ABN, First Publish Date - 2021-01-12T20:40:14+05:30

ప.గో. జిల్లా: పాలకోడేరు మండలం, కుముదవల్లిలో విషాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో. జిల్లా: పాలకోడేరు మండలం, కుముదవల్లిలో విషాదం నెలకొంది. ఏడాది వయసున్న కుమారుడుతో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు భీమవరం మండలం యనమదుర్రుకు చెందిన సీదే పరుశురాం(46), సావిత్రి(35), వారి కుమారుడు వెంకట శ్రీనివాసు(1)గా గుర్తించారు. ఈ దంపతులు ఇతరుల వద్ద అప్పు చేసి, అధిక వడ్డీకి హైమావతి అనే మహిళకు సుమారు రూ. 46 లక్షలు అప్పు ఇచ్చారు. ఆమె డబ్బుతో  పరారయ్యింది. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించక పరుశురాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని వారి బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-01-12T20:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising