ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Godavari: నర్సాపురంలో అగ్ని ప్రమాదం తండ్రికొడుకులు సజీవదహనం

ABN, First Publish Date - 2021-08-28T13:07:22+05:30

నర్సాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు(5) మంటల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: నర్సాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు(5) మంటల్లో సజీవదహనం అయ్యారు. ఈ ఘటన పీఎం లంకలో చోటు చేసుకుంది. అయితే..ఈ ఘటనకు గల కారణం గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-28T13:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising