ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: అవంతి

ABN, First Publish Date - 2021-09-16T23:20:18+05:30

అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలనే కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో అన్నవరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలనే కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం.. ప్రసాద్ స్కీంలో అన్నవరం  దేవస్థానాన్ని గుర్తించిందని చెప్పారు. ఇప్పటికే సింహాచలం దేవస్థానానికి కూడా ప్రసాద్ స్కీంలో చోటు దక్కిందని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నాలుగు జోన్లుగా విభజించి టూరిజం  దేవాలయాల అభివృద్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.



Updated Date - 2021-09-16T23:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising