ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ పాలనలో ఉల్లి రైతులను అదుకున్నాం

ABN, First Publish Date - 2021-09-14T23:24:44+05:30

డీపీ పాలనలో ఉల్లి రైతులను అదుకున్నామని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లి కరువు ఏర్పడినప్పుడు పక్క రాష్ట్రాలకు ఉల్లి .....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: టీడీపీ పాలనలో ఉల్లి రైతులను అదుకున్నామని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లి కరువు ఏర్పడినప్పుడు పక్క రాష్ట్రాలకు ఉల్లి తరలించి గిట్టుబాటు ధర కల్పించామని చెప్పారు. వైసీపీ పాలనలో గిడ్డంగులు, పరిశ్రమల రూపు రేఖలు కనుమరుగయ్యాయని ఆరోపించారు. రైతులకు కష్టం కలిగిస్తే ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తొక్కేస్తారని ఆయన హెచ్చరించారు. 


Updated Date - 2021-09-14T23:24:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising