ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్జిలపై పోస్టులు పెట్టిన రాజశేఖరరెడ్డిపై వారెంట్‌

ABN, First Publish Date - 2021-07-26T09:11:45+05:30

న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్స్‌ పెట్టిన కేసులో నిందితుడైన లింగారెడ్డి రాజశేఖరరెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జూలై 25: న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్స్‌ పెట్టిన కేసులో నిందితుడైన లింగారెడ్డి రాజశేఖరరెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఈ కేసులో కడప జిల్లాకు చెంది న లింగారెడ్డి రాజశేఖరరెడ్డి 15వ నిందితుడిగా ఉన్నాడు. అయితే అతడు గత శుక్రవారం ఈ కేసులో మొదటి వాయిదాకు హాజరవ్వాల్సి ఉన్నప్పటికీ రాలేదు. దీంతో నిందితుడిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ జారీ చేశారు. దీంతో సీబీఐ బృందాలు అతడిని అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగాయి.

Updated Date - 2021-07-26T09:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising