ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణానది తీర ప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు

ABN, First Publish Date - 2021-08-02T01:57:05+05:30

కృష్ణానది తీర ప్రాంత గ్రామాలల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కృష్ణానది తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని, ప్రాజెక్టుకు లక్ష నుండి ఐదు లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అచ్చంపేట, అమరావతి మండల తీర గ్రామాలలో దండోరా వేసి హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల ప్రాజెక్టు, బ్యారేజి ఎగువన ఉన్న వాగుల నుంచి వరదనీరు ప్రాజెక్టులోకి వస్తోంది. వరద ఉధృతి క్రమంగా పెరిగే అవకాశం ఉందని, దిగువ ప్రాంతవాసులు మత్స్యకారులు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

Updated Date - 2021-08-02T01:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising