ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిజర్వాయరులో పడి మహిళ మృతి

ABN, First Publish Date - 2021-10-18T05:08:57+05:30

పెద్దగెడ్డ జలాశయంలో పడి ఓ మహిళ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాచిపెంట, అక్టోబరు 17: పెద్దగెడ్డ జలాశయంలో పడి ఓ మహిళ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. కుమ్మరివలస గ్రామానికి చెందిన దీసరి సింహా చలం(30) అనే మహిళ ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. ఈమెకు గత కొద్ది రోజులు గా ఆరోగ్యం బాగోలేదు. దీంతో వైద్యం కోసమని మండల కేంద్రం సమీపంలో ఉన్న యర్రడ్లవలసలోని తన బంధువుల ఇంటికి శనివారం సాయంత్రం వెళ్లింది. అక్కడ మతిస్థిమితం లేక పిచ్చిపిచ్చిగా మాట్లాడిందని బంధువులు చెప్పారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం పెద్దగెడ్డ రిజర్వాయర్‌లో శవమై తేలియాడింది. అటుగా వెళ్లిన వారు చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు స్థానిక ఎస్‌ఐ వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి పెద్దగెడ్డలో పడిపోయి ఉంటుందని మృతురాలి తల్లి తిరపతమ్మ తెలిపారు. 


Updated Date - 2021-10-18T05:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising