ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

vizianagaram: సింహాచలం భూముల వ్యవహారంపై ఊర్మిళ గజపతి స్పందన

ABN, First Publish Date - 2021-07-17T14:20:11+05:30

మాన్సస్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి దివంగత ఆనంద గజపతిరాజు జన్మదినం సందర్భంగా ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు సుధా, ఊర్మిళ గజపతి నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: మాన్సస్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి దివంగత ఆనంద గజపతిరాజు జన్మదినం సందర్భంగా ఆయన సమాధి వద్ద  కుటుంబ సభ్యులు సుధా, ఊర్మిళ గజపతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింహాచలం భూముల వ్యవహారంపై ఊర్మిల స్పందించారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలియదన్నారు. తాను కూడా అందరిలానే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని తెలిపారు. మాన్సస్ ట్రస్ట్ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని... ఈ వ్యవహారం ముగింపు కోసం అందరి మాదిరిగానే తానూ ఎదురుచూస్తున్నానని చెప్పారు. మాన్సస్ సంస్థలో తన తండ్రి చైర్మన్‌గా ఉన్న సమయంలో ఆడిట్ జరిగినట్లు సమాచారం ఉందని,  ఆయన తర్వాత ఎం జరిగిందో తెలియదని ఊర్మిళ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-17T14:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising