ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayanagaram: ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీకి లాకౌట్...కార్మికుల నిరసన

ABN, First Publish Date - 2021-12-01T17:22:07+05:30

జిల్లాలోని సీతానగరం మండలంలో గల ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ వివాదం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జిల్లాలోని సీతానగరం మండలంలో గల ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ వివాదం కొనసాగుతోంది. కర్మాగారానికి యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో అందుకు నిరసనగా కార్మకులు ఆందోళనకు దిగారు. జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసినందుకే లాకౌట్‌ ప్రకటించారంటూ నిరసన చేపట్టారు. రూ.6 కోట్ల మేర జీతాల బకాయిలు చెల్లించాలని కార్మికులు ఇటీవలే నిరసన తెలిపిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-01T17:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising