ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి

ABN, First Publish Date - 2021-04-17T06:01:30+05:30

మండలంలో కేఎల్‌పురం గ్రామం సమీపంలో రైల్వే ట్రాక్‌ మీద సుమారు 50 సంవత్సరాలుగల మహిళ రైలు ఢీకొని మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గరివిడి, ఏప్రిల్‌ 16: మండలంలో కేఎల్‌పురం గ్రామం సమీపంలో  రైల్వే ట్రాక్‌ మీద సుమారు 50 సంవత్సరాలుగల మహిళ రైలు ఢీకొని మృతి చెందింది. చామనఛాయ రంగు, ఐదు అడుగుల ఎత్తు, ఆకుపచ్చ రంగు పాలిస్టర్‌ చీర, నలుగు, గులాబి రంగు ఉన్న జాకెట్టు ధరించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఉంచారు. వివరాలకు 7013273731 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.  

 

Updated Date - 2021-04-17T06:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising