ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనారోగ్యంతో గిరిజన యువకుడు మృతి

ABN, First Publish Date - 2021-10-28T05:38:00+05:30

మండలంలోని బొడ్డవర పంచా యతీలో గిరిశిఖర గ్రామమైన చిట్టెంపాడుకు చెందిన జన్ని గంగులు(20) అనే యువకుడు బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 శృంగవరపుకోట రూరల్‌: మండలంలోని బొడ్డవర పంచా యతీలో గిరిశిఖర గ్రామమైన చిట్టెంపాడుకు చెందిన జన్ని గంగులు(20) అనే యువకుడు బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈవిష యంపై గ్రామ గిరిజనులు మాట్లాడుతూ గంగులు గత కొద్దిరోజులు గా అనారోగ్యంతో బాధపడుతున్నాడని అయితే, బుధవారం మరిం త అస్వస్థతతకు  గురికావడంతో కొండ కిందకు డొలీ ద్వారా దించు తున్న సమయంలో మరణించాడని తెలిపారు. తమ పంచాయతీ పరిధిలో రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.

 

Updated Date - 2021-10-28T05:38:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising