ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-09-15T05:32:32+05:30

దొరజమ్ము గ్రామంలో విషా దం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తెట్టంగి అమ్మాజీ (28) అనే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

మృతిచెందిన అమ్మాజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుమ్మలక్ష్మీపురం: దొరజమ్ము గ్రామంలో విషా దం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తెట్టంగి అమ్మాజీ (28) అనే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అమ్మాజీ భర్త నారాయణ తరచూ మద్యం తాగి వచ్చి గొడవపడుతుండడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన కుటుంబీకులు హుటాహుటిన రేగిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రఽథమ చికిత్స అందించి కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఎల్విన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Updated Date - 2021-09-15T05:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising