ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడికేసులో ముగ్గురికి రిమాండ్‌

ABN, First Publish Date - 2021-03-05T05:40:43+05:30

మండలంలోని లచ్చందొరపాలెం వద్ద జనవరి 27న ముగ్గు ధర్మరావుపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ నీలకంఠం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌: మండలంలోని లచ్చందొరపాలెం వద్ద జనవరి 27న ముగ్గు ధర్మరావుపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ నీలకంఠం తెలిపారు. గురువారం ఆయన మాట్లా డుతూ దాడిఘటనకు సంబంధించి బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుమేరకు విచారణ నిర్వహించి ముగ్గురిని అరెస్ట్‌చేసి కోర్టుకు హాజరు పర్చగా వారికి రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.

 

Updated Date - 2021-03-05T05:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising