ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ABN, First Publish Date - 2021-10-20T05:14:44+05:30

పూసపాటిరేగ మండలం చోడమ్మఅగ్రహారం సమీ పంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యా యని హెడ్‌ కానిస్టేబుల్‌ సింహాచలం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెంకాడ(పూసపాటిరేగ): పూసపాటిరేగ మండలం చోడమ్మఅగ్రహారం సమీ పంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యా యని హెడ్‌ కానిస్టేబుల్‌ సింహాచలం తెలిపారు. విశాఖ జిల్లా ఆనందపురం గ్రా మంలోని ఒకే కుటుంబానికి చెందిన ఎన్‌.సాయి, రోహిణి, అలేఖ్యలు మంగళవా రం ఒకే బైకుపై తమ స్వగ్రామం నుంచి పైడిభీమవరం బంధువుల ఇంటికి వెళ్తు న్నారు. చోడమ్మఅగ్రహారం సమీపానికి వచ్చేసరికి బైకు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌కు ఢీకొట్టింది. దీంతో ఆ ముగ్గురు రోడ్డుపై పడి గాయాలపాలయ్యా రు. హెచ్‌సీ సింహాచలం, కానిస్టేబుల్‌ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సుందరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  

Updated Date - 2021-10-20T05:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising