ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమణలపై కదిలిన యంత్రాంగం

ABN, First Publish Date - 2021-06-17T04:28:43+05:30

ఆక్రమణలపై కదిలిన యంత్రాంగం

రికార్డులు పరిశీలిస్తున్న ఆర్‌ఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

శృంగవరపుకోట రూరల్‌ : బొడ్డవర పంచాయతీ భవానీనగర్‌ సమీపంలో ఉన్న బొడ్డుబంద చెరువు ఆక్రమణలపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై రెవెన్యూ యంత్రాంగం కదిలింది. చెరువు విస్తీర్ణం గుర్తించి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ ఎం.సురేష్‌ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆర్‌ఐ ఇబ్రహీం... వీఆర్‌వో సోమరాజుతో కలిసి చెరువును పరిశీలించారు. సర్వేయర్‌ సెలవులో ఉన్నారని, త్వరలోనే సర్వే చేపట్టి చెరువు హద్దులు గుర్తించి, ఆక్రమణదారులకు నోటీసులు అందిస్తామన్నారు.  

Updated Date - 2021-06-17T04:28:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising