ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగు పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-10T05:03:54+05:30

పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన గొల్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీతానగరం(బొబ్బిలి), మే 9: పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన గొల్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. గ్రామాని కి చెందిన పైల రమణ (42) అనే వ్యక్తి తన పశువులను ఆది వారం వెంగలరాయ చెరువు సమీప పొలంలో మేతకు తీసుకె ళ్లాడు.  సాయంత్రం గాలివానతో వర్షం కురిసింది. తన సమీ పంలో పిడుగు పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందా డు. దీంతో గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. 

 

Updated Date - 2021-05-10T05:03:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising