ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావిలో పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-02-24T05:29:19+05:30

మండలంలోని నర్సిపురంలో కొప్పర సత్యనారాయణ (45) అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం రూరల్‌, ఫిబ్రవరి 23: మండలంలోని నర్సిపురంలో కొప్పర సత్యనారాయణ (45) అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్యనారాయణ మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. గ్రామ శివారు ప్రాంతంలోగల నేలబావిలో సత్యనారాయణ మృతదేహం మంగళవారం లభించింది. మృతునికి రేచీకటి ఉన్నట్లు  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై ఎస్‌ఐ వీరబాబు వద్ద ప్రస్తా వించగా, సత్యనారాయణ రే చీకటి కారణంగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడని  చెప్పారు. మృతునికి భార్య మంగమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 


Updated Date - 2021-02-24T05:29:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising