ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావిలో పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-01-17T05:25:29+05:30

పట్టణ పరిధిలోని కంచరవీధిలోగల బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి, జనవరి 16: పట్టణ పరిధిలోని కంచరవీధిలోగల బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ ప్రసాదరావు కథనం ప్రకారం.. కంచర వీధికి చెందిన కాకినాడ జగదీశ్వరరావు (38) శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు బావిలో పడిపో యారు. శనివారం ఉదయం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించారు. తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. జగదీశ్వరరావు చిన్నపాటి వెల్డింగ్‌ పనులు చేస్తుంటాడు. ఈయనకు మూడు పెళ్లులు జరగ్గా, ముగ్గురు భార్యలకూ విడాకులిచ్చాడు. మృతుడికి తల్లి, ముగ్గురు సోదరులు ఉన్నారు. 

 

Updated Date - 2021-01-17T05:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising