ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2021-03-03T05:31:59+05:30

నిత్యావసర సరుకుల ధరలను నియం త్రించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైం దని చీపురుపల్లి నియోజకవర్గ జనసేన కన్వీనర్‌ డి.రమేష్‌రాజు అన్నారు.

మాట్లాడుతున్న ఆదాడ మోహనరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్ల, మార్చి 2 : నిత్యావసర సరుకుల ధరలను నియం త్రించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైం దని చీపురుపల్లి నియోజకవర్గ జనసేన కన్వీనర్‌ డి.రమేష్‌రాజు అన్నారు. మంగళవారం ఆయన గుర్లలో మాట్లాడుతూ ప్రజలు నిరంతరం వినియోగించే వస్తువులు, పప్పు దినుసులు, గ్యాస్‌, పెట్రోల్‌ తదితర వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచడంతో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించకపోతే జిల్లాస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ సామాన్యుల నడ్డి విరిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలొ పాలన పూర్తిగా విఫలమైందన్నారు. రోజు రోజుకీ దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. పాలకులు ఎంతసేపూ దాచుకోవడం, దోచుకోవడంపై దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. 


Updated Date - 2021-03-03T05:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising