ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి

ABN, First Publish Date - 2021-01-26T05:43:36+05:30

అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని యథావిధిగా అమలు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.మురళీమోహన్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెలగాం, జనవరి 25: అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని యథావిధిగా అమలు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.మురళీమోహన్‌రావు అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన జాతీయ విధానం 2020, మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, ఎవరి ప్రయోజనాల కోసం అనే అంశం పై స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యు లు కె.రాజు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో మురళీ మోహన్‌రావు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమ అనంతరం అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని నాటి స్వాతంత్య్ర ఉద్యమ నాయకులు ఆమోదిస్తే నేటి పాలకులు దానిని రాజకీయ, ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారు.

Updated Date - 2021-01-26T05:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising