ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధుడు అదృశ్యంపై కేసు

ABN, First Publish Date - 2021-03-01T05:31:49+05:30

: మండలంలో బీజే పురం గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు మరిశర్ల మూ గశివున్నాయుడు అదృశ్యమైనట్లు అతని కుమారుడు శివ కుమార్‌ ఫిర్యాదుచేశారని జియ్యమ్మవలస ఎస్‌ఐ ఎం.రా జేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జియ్యమ్మవలస, ఫిబ్రవరి 28: మండలంలో బీజే పురం గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు మరిశర్ల మూ గశివున్నాయుడు అదృశ్యమైనట్లు అతని కుమారుడు శివ కుమార్‌ ఫిర్యాదుచేశారని జియ్యమ్మవలస ఎస్‌ఐ ఎం.రా జేష్‌ తెలిపారు. శివున్నాయుడు చెవిటి, మూగ వ్యక్తి అని, గత నెల 14న సాయంత్రం బొబ్బిలి మండలం గొంగాడ వలస గ్రామం నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొ న్నారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మన్నారు. ఆచూకీ తెలిసిన వారు 91211 09479 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.


Updated Date - 2021-03-01T05:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising