ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-04-23T05:39:44+05:30

మండలంలోని ఓ గ్రామంలో కరోనాతో ఒకరు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం,  ఏప్రిల్‌ 22: మండలంలోని ఓ గ్రామంలో కరోనాతో ఒకరు మృతి చెందారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గత ఐదు రోజుల కిందట ఆర్టీపీసీఆర్‌ టెస్టు నిర్వహించగా, గురువారం వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు మరుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి ఆర్‌.నాగరాజ్‌  తెలిపారు. బాధితుడు గత కొంత కాలంగా డయాలసిస్‌తో బాధపడుతున్నట్టు చెప్పారు. ఈమేరకు గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.

 జూట్‌మిల్లు కార్మిక సంఘ నేత..

కొత్తవలస:  కొత్తవలస ఉమా జూట్‌ మిల్లు కార్మిక సంఘం నాయకుడు కరోనాతో మృతి చెందారు. ఆయన ఈనెల 14వ తేదీ నుంచి అనారోగ్యంతో ఉండ డంతో విశాఖపట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో చికిత్సపొందుతూ గురువారం ఉదయం 11 గంటలకు మృతిచెందారు. 

 

Updated Date - 2021-04-23T05:39:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising