ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృషి విజ్ఞాన కేంద్రానికి స్థల పరిశీలన

ABN, First Publish Date - 2021-07-28T04:50:31+05:30

కృషి విజ్ఞానకేంద్రం ఏర్పాటు కోసం మంగళవారం జేసీ కిషోర్‌ కుమార్‌ స్థల పరిశీలన చేశారు. ఎస్‌ఎస్‌ఆర్‌ పేట సమీపంలో ఉన్న 101 సర్వే నెంబర్‌లో ఉన్న కొండ భూములను పరిశీలించారు.

స్థల పరిశీలన చేస్తున్న జేసీ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుర్ల: కృషి విజ్ఞానకేంద్రం ఏర్పాటు కోసం మంగళవారం జేసీ కిషోర్‌ కుమార్‌ స్థల పరిశీలన చేశారు. ఎస్‌ఎస్‌ఆర్‌ పేట సమీపంలో ఉన్న 101 సర్వే నెంబర్‌లో ఉన్న కొండ భూములను పరిశీలించారు. ఈ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని  జేసీ తెలిపారు.  ఇందుకు సుమారు 50 ఎకరాలు అవసరమని చెప్పారు.  తహసీల్దార్‌  లావణ్య,   వ్యవసాయ  శాస్త్రవేత్త లక్ష్మణ్‌ తదితరులు హాజరయ్యారు.

 

 

Updated Date - 2021-07-28T04:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising