ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నగరం’లో సాయంత్రం ఆరు వరకే షాపులు

ABN, First Publish Date - 2021-04-20T04:30:35+05:30

కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 30 వరకూ జిల్లా కేంద్రంలోని వ్యాపార, వర్తక, వాణిజ్య సముదాయాలను ఉద యం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మాత్రమే తెరవ నున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రింగురోడ్డు: కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 30 వరకూ జిల్లా కేంద్రంలోని వ్యాపార, వర్తక, వాణిజ్య సముదాయాలను ఉద యం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మాత్రమే తెరవ నున్నారు. ఈ మేరకు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయం తీసుకుంది. సోమవారం ప్రధానకార్యదర్శి కాపుగంటి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో విషయాన్ని వెల్లడించారు.  స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని... వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘా లతో చర్చించిన మీదట ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు మార్పును గమనించాలని కోరారు.

Updated Date - 2021-04-20T04:30:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising