ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్లు బాగు చేయాలని వినతి

ABN, First Publish Date - 2021-07-28T04:51:19+05:30

విజయనగరంలోని వివిధ ప్రాంతాల్లో అధ్వానంగా మారిన రోడ్లును బాగు చేయాలని టీడీపీ నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో కమిషనర్‌ వర్మకు వినతిపత్రం ఇచ్చారు.

నగర కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రింగురోడ్డు, జూలై 27: విజయనగరంలోని వివిధ ప్రాంతాల్లో అధ్వానంగా మారిన రోడ్లును బాగు చేయాలని టీడీపీ నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో కమిషనర్‌ వర్మకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రోడ్లపై దృష్టి సారించకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అడుగుకో గొయ్యి ఏర్పడడంతో తరచూ ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని తెలిపారు.  రోడ్ల దుస్థితిపై ఇటీవల కోట వద్ద నిరసన ప్రదర్శన చేపట్టామని చెప్పారు.  ప్రస్తుతం అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నామన్నారు. ఇక దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు.  వినతిపత్రం ఇచ్చిన వారిలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్‌, విజ్జపు ప్రసాద్‌, కర్రోతు నర్సింగరావు, ప్రసాదుల ప్రసాద్‌, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-28T04:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising