ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుగురు విద్యార్థినులకు పాజిటివ్‌

ABN, First Publish Date - 2021-04-16T04:45:47+05:30

మండలంలోని ఓ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. నలుగురు విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ నెల 5న పాఠశాలలో కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. గురువారం ఫలితాలురాగా..నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

విద్యార్థులకు నిర్థారణ పరీక్షలు చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




మరో 30 మందిలో వైరస్‌ లక్షణాలు

రామభద్రపురం, ఏప్రిల్‌ 15: మండలంలోని ఓ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. నలుగురు విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ నెల 5న పాఠశాలలో కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. గురువారం ఫలితాలురాగా..నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హోమ్‌ ఐసోలేషన్‌కు పంపించారు. కరోనా కిట్లు అందించారు. అదే పాఠశాలలో 30 మంది విద్యార్థినులు వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. గురువారం వారికి వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేశారు. ఫలితాలు రావాల్సి ఉందని ఆరికతోట పీహెచ్‌సీ వైద్యాధికారి కృష్ణసాగర్‌ తెలిపారు. సకాలంలో పాఠశాల ప్రత్యేకాధికారి సమచారం ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 




Updated Date - 2021-04-16T04:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising