ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల ఆందోళన

ABN, First Publish Date - 2021-04-19T04:48:11+05:30

శృంగవరపుకోట పంచాయతీ పారిశుధ్య కార్మికుల ఆందోళన ఆదివారం నాటికి 17వ రోజుకు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట, ఏప్రిల్‌ 18: శృంగవరపుకోట పంచాయతీ పారిశుధ్య కార్మికుల ఆందోళన ఆదివారం నాటికి 17వ రోజుకు చేరింది. రూ.350 దినసరి వేతనంతో పాటు పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల్లో ఒకరికి ఇవ్వాలన్న డిమాండ్‌తో విధులకు హజరు కాలేదు. పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఽకుటుంబ సభ్యులతో కలసి ధర్నాకు కూర్చొన్న సంగతి తెలిసిందే. అయితే టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టరు సమకూర్చుతున్న కార్మికులతో పంచాయతీ అధికారులు పారిశుధ్య నిర్వహణ పనులు చేయిస్తున్నారు. 

Updated Date - 2021-04-19T04:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising