ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలంటీర్‌పై అధికారుల ఆగ్రహం

ABN, First Publish Date - 2021-03-03T05:41:31+05:30

వలంటీర్‌పై అధికారుల ఆగ్రహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృతి చెందిన వృద్ధురాలికి పింఛన్‌ ఇవ్వడంపై మందలింపు

గుర్ల, మార్చి  2 : మృతి చెందిన తర్వాత కూడా వృద్ధురాలి కుటుంబ సభ్యులకు వలంటీర్‌ త్రినాథ్‌ పింఛన్‌ అందించడంపై అధికారులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం గుర్లలో సోమవారం ఓ వృద్ధురాలు మృతి చెందగా, వలంటీర్‌ త్రినాఽథ్‌ అత్యుత్సాహంతో ఆమె బంధువులకు పింఛన్‌ అందజే యడంపై అటు అధికారులకు, ఇటు అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారిం ది. ఇలాంటి పనులు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు మంచిదికాదని మందలించారు. కాగా వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కల్యాణిని సీఈవో ఆదేశించారు.  


Updated Date - 2021-03-03T05:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising