ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నూతన విద్యా విధానంపై చర్చించాలి’

ABN, First Publish Date - 2021-07-26T03:53:29+05:30

నూతన విద్యా విధానంపై చర్చ జరపాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు డి.ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం రూరల్‌: నూతన విద్యా విధానంపై చర్చ జరపాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు డి.ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం కోట జంక్షన్‌ సమీపంలోని ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో ఆయన  మాట్లాడుతూ.. ప్రాథమిక తరగతులను విడదీయరాదన్నారు.  ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, మేధావులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. కరోనాతో చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు.  సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని,  ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు  పైడిరాజు, సదాశివరావు, కృష్ణ, బలరాం ఉన్నారు.
 
 

Updated Date - 2021-07-26T03:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising