ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మెరైన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

ABN, First Publish Date - 2021-05-16T05:23:27+05:30

చింతపల్లి మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎంవీ రాజ్‌కుమార్‌(50) కరోనాతో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూసపాటిరేగ, మే 15: చింతపల్లి మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎంవీ రాజ్‌కుమార్‌(50) కరోనాతో మృతి చెందారు. ఈయనకు వారం రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో కొవిడ్‌ పరీక్ష చేయించు కున్నారు. కరోనా పాజిటివ్‌గా ఈనెల 13వ తేదీన నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం నెల్లిమర్ల మిమ్స్‌లో చేరారు.  చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఈయన ప్రస్తుతం విజయనగరంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈయనకు భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబాన్ని మెరైన్‌ డీఎస్పీ గోవిందరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ రామారావులు పరామర్శించారు.  

 

Updated Date - 2021-05-16T05:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising