ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోస్తనీ నదిలో పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-28T05:36:45+05:30

విశాఖ జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం వద్ద గోస్తనీ నది లో పడి విజయనగరానికి చెందిన ఒక వ్యక్తి మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతగిరి: విశాఖ జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం వద్ద గోస్తనీ నది లో పడి విజయనగరానికి చెందిన ఒక వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ రాము అందిం చిన వివరాల ప్రకారం... విజయనగరం బోయవీధికి చెందిన పొంతపల్లి నాగరాజు (35) మంగళవారం కాశీపట్నం వచ్చాడు. బుధవారం సంతలో పనులు ముగించు కుని సమీపంలో వున్న గోస్తనీ నదిలో స్నానానికి వెళ్లాడు. లోతు ఎక్కువ గా వున్న ప్రదేశంలో దిగడంతో నీటిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని తల్లి సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

 

Updated Date - 2021-10-28T05:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising