ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు వదిలి.. దూరం మరిచి!

ABN, First Publish Date - 2021-05-11T05:02:42+05:30

కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని ఎంతగా అధికారులు చెబుతున్నా.. కొందరికి చెవికెక్కడం లేదు. అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని సూచిస్తున్నా.. అవేమీ వారికి పట్టడం లేదు.

ఎస్‌బీఐ ఎదుట గుంపుగా ఖాతాదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామభద్రపురం, మే 10: కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని ఎంతగా అధికారులు చెబుతున్నా.. కొందరికి చెవికెక్కడం లేదు. అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని సూచిస్తున్నా.. అవేమీ వారికి పట్టడం లేదు.  సోమవారం స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌ వద్ద నెలకొన్న పరిస్థితే ఇందుకు నిదర్శనం. బ్యాంకు బయట క్యూలో ఉన్న ఖాతాదారులు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.  బ్యాంకు లోపల లావాదేవీలకు కేవలం ఐదుగురిని  మాత్రమే విడిచిపెట్టడంతో బయట  రద్దీ ఎక్కువైంది. దీంతో వారంతా గుంపుగా ఉండడం కనిపించింది.  భౌతిక దూరం పాటించకపోవడం గమనార్హం.  

  

Updated Date - 2021-05-11T05:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising