ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరోం హర!

ABN, First Publish Date - 2021-11-30T05:02:12+05:30

జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శివ నామస్మరణ మార్మోగింది.

విజయనగరం పశుపతినాథేశ్వర ఆలయ ప్రాంగణంలో భక్తులు ఇలా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   శివాలయాల్లో కార్తీక పూజలు   

 వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ  

(ఆంధ్రజ్యోతి బృందం)

జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శివ నామస్మరణ మార్మోగింది. కార్తీక నాలుగో సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు, ప్రముఖ ఆలయాలు కిటకిట లాడాయి.  వేకువజాము నుంచే క్యూలైన్‌లో నిరీక్షించిన భక్తులు ప్రత్యేక అలంకరణలో ఉన్న శివయ్యను దర్శించి పులకించి పోయారు. ఈ సందర్భంగా క్షీరాభిషేకాలు, రుద్రాభి షేకం, అర్చనలు, కుంకుమ పూజలు చేశారు. కొన్ని చోట్ల అన్నదాన కార్య క్రమాలు నిర్వహించారు. సాయంత్రం మహిళలు దీపారాధన చేసి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. మొత్తంగా అంతటా సందడి వాతావరణం నెలకొంది. 

 

Updated Date - 2021-11-30T05:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising