ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఏసీఎస్‌ను సందర్శించిన కర్ణాటక బృందం

ABN, First Publish Date - 2021-03-06T05:48:11+05:30

స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన బృందం శుక్రవారం పరిశీలించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం/ బొండపల్లి, మార్చి 5: స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన బృందం శుక్రవారం పరిశీలించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పాటిల్‌తో పాటు అధికార బృందం సభ్యులు రాష్ట్రంలోగల పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందు తున్న సేవలతో  పాటు రుణాలు  తదితర అంశాలపై ఇక్కడి అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. రైతులతో నేరుగా మాట్లాడు తూ పంట కాలంలో సహకార సంఘాల ద్వారా చేస్తున్న సహకారంపై అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు అభివృద్ధే ధ్యేయంగా సంఘాలు పని చేయాలని సూచించారు.  బొండపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో విజయనగరం డివినల్‌ డీడీవో కె.రామచంద్రరావు, ఎంపీడీవోలు కె.కిషోర్‌కుమార్‌, పి.త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-03-06T05:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising