ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని జూట్‌మిల్లు కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-05-11T05:22:35+05:30

రైలు ఢీకొని జూట్‌మిల్లు కార్మికుడు మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లిమర్ల, మే 10: రైలు ఢీకొని జూట్‌మిల్లు కార్మికుడు మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కొండగుంపాం గ్రామానికి చెందిన పతివాడ ఆదినారాయణ (50) సోమవా రం నెల్లిమర్ల జూట్‌మిల్లు వైపు వెళ్లేందుకు సమీపంలో ఉన్న రైలు పట్టాలు దాటుతుండగా, రైలు ఢీకొందని కుటుంబీకులు చెబుతున్నారు. ఆదినారాయణ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2021-05-11T05:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising