ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జరజాపుపేట విద్యార్థులు

ABN, First Publish Date - 2021-03-06T05:49:11+05:30

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈనెల 11 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు కిల్లంపల్లి మల్లిబాబు, చాపా యోషిణి జిల్లా జట్టు తరఫున ఎంపికయ్యారని పాఠశాల హెచ్‌ఎం రాధాకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లిమర్ల, మార్చి 5: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈనెల 11 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు కిల్లంపల్లి మల్లిబాబు, చాపా యోషిణి జిల్లా జట్టు తరఫున ఎంపికయ్యారని పాఠశాల హెచ్‌ఎం రాధాకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని సారిపల్లిలో జరిగిన జిల్లా జట్టుకు ఎంపిక పోటీలు నిర్వహించినట్టు ఆయన చెప్పారు. ఆ విద్యార్థులను, పాఠశాలవ్యాయామ ఉపాధ్యాయుడు నడిపేన సూర్యనారాయణను హెచ్‌ఎం అభినందించారు.

 

Updated Date - 2021-03-06T05:49:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising