ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని దీక్షలు

ABN, First Publish Date - 2021-01-26T05:58:42+05:30

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 1496 గిరిజన గ్రామాల ను షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర షెడ్యూల్డ్‌ ఏరియా ఆదివాసీ సంఘం అధ్యక్షు డు నిమ్మక సింహాచలం ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు ప్రారంభించారు.

రిలే దీక్ష చేస్తున్న గిరిజన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుమ్మలక్ష్మీపురం, జనవరి 25: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 1496 గిరిజన గ్రామాల ను షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర షెడ్యూల్డ్‌ ఏరియా ఆదివాసీ సంఘం అధ్యక్షు డు నిమ్మక సింహాచలం ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు ప్రారంభించారు. కొత్తవలస గ్రామంలో ప్రారంభమైన ఈ రిలే దీక్ష కార్యక్రమంలో సింహాచలం మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ గ్రామాలుగా ఐటీడీఏ వెబ్‌సైట్‌లో చూపించాలని, యువతకు ఏజెన్సీ ఎస్టీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐటీడీఏలో పనిచేస్తున్న గిరిజనేతర ఉద్యోగులను తొలగించి గిరిజనులచే భర్తీ చేయాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆదివాసీ నాయకులు, యువత, ప్రజల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-01-26T05:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising