ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం: విశ్వ‌ ప్రసన్న‌తీర్థ స్వామి

ABN, First Publish Date - 2021-01-17T00:16:41+05:30

రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఉడిపీ  పీఠాధిపతి శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామి ప్రశ్నించారు. శనివారం స్వామీజీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆలయాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.  ఈ దాడులు డబ్బులు కోసం కాదు హిందుత్వంపై దాడులేనని అన్నారు. ఏపీలో ఆలయాలపై దాడుల విషయంలో కేంద్రం కలుగజేసుకోవాలన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం ఆలయాలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని విశ్వ ప్రసన్నతీర్థ స్వామి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-01-17T00:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising