ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మా భూమి మాకివ్వండి’

ABN, First Publish Date - 2021-03-02T05:48:41+05:30

కొవ్వాడ రెవెన్యూ పరిధిలోగల 17ఎకరాల భూమిని గతంలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడి అనుచరులు ఆక్రమించారని, ఆ భూములు తమకు తిరిగి అందజేయలంటూ సోమవారం ఆ గ్రామానికి చెందిన దళితులు తహసీల్దార్‌ విజయ్‌భాస్కర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూసపాటిరేగ: కొవ్వాడ రెవెన్యూ పరిధిలోగల 17ఎకరాల భూమిని గతంలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడి అనుచరులు ఆక్రమించారని, ఆ భూములు తమకు తిరిగి అందజేయలంటూ సోమవారం ఆ గ్రామానికి చెందిన దళితులు తహసీల్దార్‌ విజయ్‌భాస్కర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. సుమారు 45మంది దళితులకు సంబంధించిన డీపట్టా భూములను తీసుకొని అక్కడ ఒక పరిశ్రమ నిర్మించారని చెప్పారు. దీనిపై తగు చర్యలు తీసుకొని తమ భూములను తమకు అప్పగించాలని వీరు వినతిపత్రంలో కోరారు.

 

Updated Date - 2021-03-02T05:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising