ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారంపై దృష్టి సారించండి

ABN, First Publish Date - 2021-05-18T05:27:40+05:30

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని మునిసిపల్‌ చైర్మన్‌ సావు వెంకటమురళీ కృష్ణారావు సూచించారు. ఈ మేరకు సోమవారం బొబ్బిలి పట్టణంలో గల 5, 6, 8 వార్డుల సచివాలయాన్ని ఆయన సందర్శించారు.

రికార్డులు పరిశీలిస్తున్న మునిసిపల్‌ చైర్మన్‌ కృష్ణారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం (బొబ్బిలి) : ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని మునిసిపల్‌ చైర్మన్‌ సావు వెంకటమురళీ కృష్ణారావు సూచించారు. ఈ మేరకు సోమవారం బొబ్బిలి పట్టణంలో గల 5, 6, 8 వార్డుల సచివాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు. కరోనా నేపథ్యంలో చేపడుతున్న ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. గొల్లపల్లి పాఠశాలలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. యాదవవీధిలోని కాలువలో పేరుకుపోయిన మురుగు తొలగించాలని పారిశధ్య సిబ్బందిని ఆదేశించారు. 


Updated Date - 2021-05-18T05:27:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising