ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కదంతొక్కిన అన్నదాతలు

ABN, First Publish Date - 2021-01-27T05:28:14+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో తలపెట్టిన రైతుల దీక్షకు మద్దతుగా జిల్లా రైతులు కదంతొక్కారు. రైతు సంఘాల అధ్వర్యంలో అన్ని మండలాల నుంచి ట్రాక్టర్లతో మంగళవారం ఉదయం విజయనగరం చేరుకుని.. భారీ ర్యాలీ చేశారు. కలెక్టరేట్‌ నుంచి గురజాడ అప్పారావు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు

ట్రాక్టర్లతో ర్యాలీ చేస్తున్న అన్నదాతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ

కలెక్టరేట్‌, జనవరి 26: కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో తలపెట్టిన రైతుల దీక్షకు మద్దతుగా జిల్లా రైతులు కదంతొక్కారు.  రైతు సంఘాల అధ్వర్యంలో అన్ని మండలాల నుంచి ట్రాక్టర్లతో మంగళవారం ఉదయం విజయనగరం చేరుకుని.. భారీ ర్యాలీ చేశారు. కలెక్టరేట్‌ నుంచి గురజాడ అప్పారావు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు ముర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా చేసిన నల్ల చట్టాలను రద్దు చేసేవరకూ తమ పోరాటం సాగుతుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా 520 రైతు సంఘాలు పోరాటం చేస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలోని సీఐటీయూ నాయకులు టీవీ రమణ, అప్పలసూరి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T05:28:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising