ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ మృతదేహం గుర్తింపు

ABN, First Publish Date - 2021-11-22T05:16:49+05:30

అదృశ్యమైన మహిళ మృతదేహాన్ని తాటిపూడి జలాశయంలో గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంట్యాడ, నవంబరు 21: అదృశ్యమైన మహిళ మృతదేహాన్ని తాటిపూడి జలాశయంలో గుర్తించారు. ఓ మహిళ తాటిపూడి రిజర్వాయిర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు సీసీ ఫుటేజీలో రికార్డయిన సంగతి తెలిసిందే.. విజయనగరం పట్టణానికి చెందిన కాకర్లపూడి అనిత(36) శనివారం ఉదయం ద్విచక్రవాహనంపై తాటిపూడి జలాశయం వద్దకు వచ్చింది. తాను కార్తీకదీపం రిజర్వాయిర్‌లో విడిచి పెడతానని స్థానిక పోలీసులకు ఆమె కోరింది. అయితే రిజర్వాయిర్‌ గట్టుపైకి ఎవరికీ అనుమతి లేదంటూ పోలీసులు చెప్పడంతో ఆమె వెంటనే కిందకు వచ్చి సమీపంలో ఉన్న ఆలయం వద్ద తన ద్విచక్రవాహనాన్ని నిలిపి, మెట్లపై నుంచి రిజర్వాయిర్‌ పైకి వెళ్లింది. అక్కడ తన బ్యాగును ఉంచి జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులు.. మహిళ అదృశ్యంగా కేసు నమోదు చేశారు. ఆదివారం మృతదేహం లభ్యమైంది. దీంతో శవ పంచనామ నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. 

 

Updated Date - 2021-11-22T05:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising