ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపెన్‌ టెన్త్‌ , ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు పెంపు

ABN, First Publish Date - 2021-04-24T04:59:03+05:30

స్వారత్రిక విద్యా పీఠం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్ష ఫీజుల గడువు ఏప్రిల్‌ 30 వరకూ పెంచి నట్లు డీఈవో నాగమణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 23 : స్వారత్రిక విద్యా పీఠం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్ష ఫీజుల గడువు ఏప్రిల్‌ 30  వరకూ పెంచి నట్లు డీఈవో నాగమణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెన్త్‌ ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్‌ ఒక్కో సబ్జెక్టుకు రూ.150  ఫీజు నిర్ణయించినట్లు తెలిపారు.  ఈనెల 30  తర్వాత  సబ్జెక్టు వారీగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు.  టెన్త్‌ విద్యార్థులు వచ్చేనెల 4 తేదీ వరకూ  సబ్జెక్టుకు రూ.25, 8వ తేదీలోగా రూ.50 అపరాధ రుసుం చెల్లించాలని స్పష్టంచేశారు.  రూ.100 అపరాధ రుసుంతో ఇంటర్‌ విద్యార్థులు ఫీజు చెల్లించాలని వెల్లడించారు. 

 

Updated Date - 2021-04-24T04:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising