టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పెంపు
ABN, First Publish Date - 2021-04-17T05:32:17+05:30
ఈ ఏడాది జూన్లో జరగనున్న పదో తరగతి పరీక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం గడువు పెంచిందని డీఈవో నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకూ ఫీజు చెల్లించొచ్చని చెప్పారు.
కలెక్టరేట్, ఏప్రిల్ 16: ఈ ఏడాది జూన్లో జరగనున్న పదో తరగతి పరీక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం గడువు పెంచిందని డీఈవో నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకూ ఫీజు చెల్లించొచ్చని చెప్పారు. ఈనెల 25లోగా రూ.50 , 30 వరకూ రూ.200 , వచ్చే నెల 6వ తేదీలోగా రూ.500 అపరాధరుసుంతో ఫీజు చెల్లించుకోవచ్చుని స్పష్టం చేశారు.
Updated Date - 2021-04-17T05:32:17+05:30 IST