ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

ABN, First Publish Date - 2021-04-17T05:32:17+05:30

ఈ ఏడాది జూన్‌లో జరగనున్న పదో తరగతి పరీక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం గడువు పెంచిందని డీఈవో నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకూ ఫీజు చెల్లించొచ్చని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 16:  ఈ ఏడాది జూన్‌లో జరగనున్న పదో తరగతి పరీక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం గడువు పెంచిందని డీఈవో నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకూ ఫీజు చెల్లించొచ్చని చెప్పారు.  ఈనెల 25లోగా రూ.50 , 30 వరకూ రూ.200 , వచ్చే నెల 6వ తేదీలోగా రూ.500 అపరాధరుసుంతో ఫీజు చెల్లించుకోవచ్చుని స్పష్టం చేశారు. 

 

Updated Date - 2021-04-17T05:32:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising