కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా
ABN, First Publish Date - 2021-10-30T04:57:08+05:30
కొవిడ్తో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన నిధి నుంచి రూ.50వేలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని డీఆర్వో గణపతిరావు శుక్రవారం తెలిపారు.
కలెక్టరేట్: కొవిడ్తో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన నిధి నుంచి రూ.50వేలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని డీఆర్వో గణపతిరావు శుక్రవారం తెలిపారు. కొవిడ్ మృతికి సంబంధించి అధికారిక పత్రాన్ని జారీ చేయడానికి జిల్లాస్థాయిలో కరోనా డెత్ అస్స ర్టెనింగ్ కమిటీ (సీడీఏసీ) ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఒక సెల్లో ఎక్స్గ్రేషియా కోసం దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఇతర వివరాలకు 91770 65705 నెంబర్ను సంప్రందించాలని కోరారు.
Updated Date - 2021-10-30T04:57:08+05:30 IST