ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వైఖరిని ఎండగట్టండి

ABN, First Publish Date - 2021-03-06T04:23:23+05:30

ఎండగడుతూ మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రచారం సాగించాలని పార్టీ అభ్యర్థులకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి సూచించారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో సమావేశమయ్యారు. ప్రచారం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులు 17 మంది బరిలో దిగడం శుభ పరిణామమన్నారు. విస్తృతంగా ప్రచారం చేసి ప్రజాభిమానం పొందాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రతినిధులు సరగడ రమేష్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న తులసిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి

రింగురోడ్డు, మార్చి 5: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రచారం సాగించాలని పార్టీ అభ్యర్థులకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి సూచించారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో సమావేశమయ్యారు. ప్రచారం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులు 17 మంది బరిలో దిగడం శుభ పరిణామమన్నారు. విస్తృతంగా ప్రచారం చేసి ప్రజాభిమానం పొందాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రతినిధులు సరగడ రమేష్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-06T04:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising